హుస్నాబాద్ ఆరో వార్డులో వృధాగా పోతున్న బోరు నీరు

54చూసినవారు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో సుభాష్ నగర్ కృష్ణ థియేటర్ దగ్గర బోరు నీరు వృధాగా పోతున్న వార్డు కౌన్సిలర్ పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. అధికార యంత్రాంగం పట్టించుకోని సమస్యను త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్