రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి

19309చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లి వద్ద మంగళవారం ఆటో బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందారు. మృతుడు బూరుగుపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రాజు (35)గా గుర్తించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్