కరెంట్ షాక్ తో యువకుడు మృతి

25197చూసినవారు
కరెంట్ షాక్ తో యువకుడు మృతి
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామానికి ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఈదులాగు ప్రశాంత్ మంగళవారం తన షాప్ లో కరెంటు షాక్ కొట్టడంతో స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్