నీలం మధు వాహనం తనిఖీ

64చూసినవారు
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నర్సాపూర్ చెక్ పోస్ట్ వద్ద సోమవారం మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేశారు. కాగా ఈ వాహన తనిఖీలకు నీలం మధు పూర్తిగా సహకరించారు. వాహన తనిఖీ అనంతరం మధు అక్కడ నుంచి వెళ్లారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోలీస్ అధికారులు, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్