కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మృతి

4869చూసినవారు
కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంది ఎల్లయ్య బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఎల్లయ్య మృతి పార్టీకి తీరని లోటని ఎంపీపీ రవీందర్ గౌడ్ అన్నారు. ఎల్లయ్య కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, వడ్డే కృష్ణ, జనాభాయి లావణ్య, నరేష్, సంతోష, మహేష్, నరేందర్ గౌడ్, పుట్టి భాస్కర్ కలిసి ఓదార్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్