2. 80 లక్షల నగదు స్వాధీనం

54058చూసినవారు
2. 80 లక్షల నగదు స్వాధీనం
ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 2. 80 లక్షల నగదును సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు కల్హేర్ ఎస్సై వెంకటేశం తెలిపారు. మాసాని పల్లికి చెందిన కుబేర్ తన ద్విచక్ర వాహనంపై కలిగే వైపు వెళ్తున్నారు. ఎన్నికల కోడ్ లో భాగంగా తనిఖీలు చేస్తున్న సమయంలో నగదు తో పట్టు పడ్డాడు. నగదుకు సంబంధించిన ఆధారాలు చూపించకపోవడంతో సంగారెడ్డి గ్రీవెన్స్ లో జమ చేసినట్లు ఎస్సై చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్