ఛలో మెదక్ కు భారీ సంఖ్యలో తరలిన కాంగ్రెస్ శ్రేణులు

545చూసినవారు
ఛలో మెదక్ కు భారీ సంఖ్యలో తరలిన కాంగ్రెస్ శ్రేణులు
పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పూజల హరికృష్ణ, మక్సూద్ అహ్మద్, పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ ధీమా వ్యక్తం చేశారు. సిద్ధిపేటలో శనివారం కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి నామినేషన్ సందర్భంగా పూజల హరికృష్ణ, అత్తుఇమామ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు.

సంబంధిత పోస్ట్