వాగులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

4440చూసినవారు
వాగులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
వర్గల్ మండలం నాచారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద గల చెక్ డ్యాంలో గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన్నట్లు గౌరారం పోలీసులు తెలిపారు. హల్దీవాగులో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్