రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోలు చేయాలి

75చూసినవారు
రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోలు చేయాలి
కొనుగులు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ మనుచౌదరి నిర్వాహకులకు సూచించారు. ఆదివారం సిద్దిపేట నియోజకవర్గం పెద్దకోడూరులో కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించి రైతులతో మాట్లాడారు. అకాల వర్షాలు కురిస్తే టార్పాలిన్ కవర్లతో ధాన్యాన్ని కాపాడుకోవాలన్నారు. ధాన్యం తేమశాతం పరిశీలించి ధాన్యాన్ని సేకరించాలని నిర్వాహకులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్