మెట్టుపల్లి: ఉపాధ్యాయులు అల్లకట్టు సత్యనారాయణకి సన్మానం

82చూసినవారు
మెట్టుపల్లి: ఉపాధ్యాయులు అల్లకట్టు సత్యనారాయణకి సన్మానం
జగిత్యాల జిల్లా మెట్టుపల్లి రెవెన్యూ డివిజన్ లో డబ్బా ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ అల్లకట్టు సత్యనారాయణకి గురు పౌర్ణమి సందర్బంగా వివిధ జాతీయ అంతర్జాతీయ అవార్డులు పొందిన సందర్బంగా గురువారం సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు తనుగుల రమేష్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ లింగంపల్లి లక్ష్మీ, పాఠశాల కమిటీ మరియు ఉపాధ్యాయులు సన్మానం చేశారు.

సంబంధిత పోస్ట్