ప్రభుత్వం మెట్ పల్లిలో కులగనన చేపట్టాలని సత్యాగ్రహ దీక్షలు

65చూసినవారు
ప్రభుత్వం మెట్ పల్లిలో కులగనన చేపట్టాలని సత్యాగ్రహ దీక్షలు
మెట్ పల్లి పాత బస్టాండ్ వద్ద బుధవారం దాదాపు 50 మంది నాయకులు సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ పుప్పాల లింబాద్రి మాట్లాడుతూ, దేశంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే కులగణన చేపట్టి బీసీలను ఆదుకోవాలని, వెంటనే రాష్ట్రంలో కులగనన చేపట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్