మానకొండూరు: సాయికుమార్ కుటుంబాన్ని ఆదుకుంటాం

72చూసినవారు
ఈదుల గట్టెపల్లిలో శుక్రవారం సాయంత్రం ఇంట్లో సజీవ దహనమైన అంగడి సాయి కుమార్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు. శనివారం కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్య శాలలో పోస్టు మార్టం కోసం మార్చరీలో భద్రపర్చిన సాయి కుమార్ మృతదేహాన్ని చూసి ఆయన చలించిపోయారు. సజీవ దహనానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్