ప్రమాదానికి గురైన బీజేపీ నేత జేట్టి రాజు కారు

2929చూసినవారు
ప్రమాదానికి గురైన బీజేపీ నేత జేట్టి రాజు కారు
బీజేపీ నాయకులు జేట్టి రాజు తన అనుచరులతో కరీంనగర్ బయల్దేరారు. చిన్నకాల్వల దగ్గర వెనుక నుండి లారీ ఢీకొనడంతో కారు మాత్రమే డ్యామేజ్ అయింది. బీజేపీ నేత జేట్టి రాజుకు వారి అనుచరులకు ఎలాంటి గాయాలు కాలేదు. అనంతరం చిన్నకాల్వల గ్రామంలో జరుగుతున్న ఎల్లమ్మ బోనాలు పండుగ సందర్భంగా ఆ ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్