సింగరేణి కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి

571చూసినవారు
సింగరేణి కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి
గోదావరిఖని జీఎం కాలనీ సింగరేణి కార్మికుడు హరిసింగ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల రోజుల్లో రిటైర్డ్ కానున్న ఐబీ కాలనీకి చెందిన బానోతు హరిసింగ్ తన క్వార్టర్లో మృతి చెందాడు. కాగా మృతుడి మెడపై గాయాలు ఉండటంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైన హత్య చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్