ఆంధ్రా ప్రీమియర్ లీగ్ లో SRH ప్లేయర్(వీడియో)

60చూసినవారు
తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలంలో అత్యధిక ధర పలికాడు. గోదావరి టైటాన్స్ టీమ్ రూ.15.6 లక్షలకు ఆయనను దక్కించుకుంది. దీంతో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ లలో అత్యధిక పారితోషికం పొందిన ఆటగాడిగా నితీశ్ నిలిచారు. SRH తరఫున అదరగొడుతున్న నితీశ్.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ టీమ్ గెలుపులో కీలకంగా మారుతున్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్