జనవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.116.46 కోట్లు

83చూసినవారు
జనవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.116.46 కోట్లు
జనవరి నెలలో శ్రీవారిని 21.09 లక్షల భక్తులు దర్శించుకున్నారు. జనవరిలో హుండీ ఆదాయం రూ.116.46 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. 1.03 కోట్ల లడ్డూలు విక్రయించారు. 46.46 లక్షల భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. కాగా, తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 7.05 లక్షలుగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్