ఇవాళ స్థిరంగా పసిడి ధరలు

59చూసినవారు
ఇవాళ స్థిరంగా పసిడి ధరలు
దేశంలో బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గి రూ.71,280 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గి రూ.65,340 వద్ద స్థిరపడింది. ఇక వెండి ధర కూడా రూ.100 తగ్గి రూ.83,400గా పలుకుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్