లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

84చూసినవారు
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ నుంచి ప్రతికూల సంకేతాలతో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు.. ఐసీఐసీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో రాణించాయి. నిఫ్టీ 23,500 ఎగువన ముగిసింది. ఇంట్రాడేలో 77,423.02 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 131.18 పాయింట్ల లాభంతో 77,341 వద్ధ స్థిరపడింది. నిఫ్టీ 46.30 పాయింట్ల లాభంతో 23,547 వద్ద ముగిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్