లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

66చూసినవారు
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు కూడా లాభాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైన మార్కెట్లు తరువాత కొంత ఒడిదుడుకులకు గురయ్యాయి. తరువాత పుంజుకొని సెన్సెక్స్ 253 పాయింట్ల లాభంతో 73,917 వద్ద ముగియగా.. నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 22,466 వద్ద స్థిరపడింది. మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్ఈబ్ల్యూ స్టీల్, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్, భారత్ పెట్రోలియం షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్