భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

72చూసినవారు
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 670.93 పాయింట్లు క్షీణించి 71,355.22 వద్ద, నిఫ్టీ 197.81 పాయింట్లు నష్టపోయి 21,513 వద్ద ముగిశాయి. నిఫ్టీ ప్యాక్ నుంచి అదానీ పోర్ట్స్, HCL టెక్, హీరో మోటోకార్ప్, ONGC, NTPC షేర్లు లాభపడగా, UPL, SBI లైఫ్, SBI, దివిస్ ల్యాబ్, టాటా కన్జ్యూమర్ షేర్లు నష్టపోయిన వాటిలో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 83.14 వద్ద ఉంది.

సంబంధిత పోస్ట్