విద్యార్థిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు (వీడియో)

53చూసినవారు
యూపీలోని లక్నోలో జరిగిన దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. NEET పరీక్షకు సిద్ధమవుతున్న ఒక విద్యార్థిని 4-5 మంది సహచర విద్యార్థులు కిడ్నాప్ చేశారు. అనంతరం అతడిని బెల్టు, కర్రలతో కొట్టి హింసించారు. అంతేకాకుండా మంటలతో కాల్చారు. అంతటితో ఆగకుండా బాధితుడి ప్రైవేట్ పార్ట్‌కి ఇటుకను తాడుతో కట్టి వేలాడదీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిందితుల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్