విద్యార్థులు జార్జ్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి

1033చూసినవారు
విద్యార్థులు జార్జ్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి
నారాయణపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జార్జ్ రెడ్డి 52వ వర్దంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సామజిక న్యాయం కోసం పోరాడిన కామ్రేడ్, ఉద్యమ కారుడు జార్జ్ రెడ్డిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన బాటలో నడవాలని పీడీఎస్‌యూ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్ అన్నారు. జార్జ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. 1972 లో ఏప్రియల్ 14 మతోన్మాదుల చేతిలో జార్జ్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారని గుర్తుచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్