ఇంజనీరింగ్
విద్యార్థులు్థులు విదేశాలకు వెళ్లి అంతర్జాతీయ పోటీల్లో సత్తా
చాటేందుకు కేంద్ర ప్రభుత్వం "SSPCA" అనే పథకాన్ని అమలు చేస్తోంది. బీఈ, బీటెక్ లేదా ఇంటిగ్రేటెడ్ ఎం
టెక్ చదువుతున్న
విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చ
ు. ఈ పథకానికి ఎంపికైన వారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తారు. పూర్తి వివరాలకు వెబ్సైట్: www.aicte-india.org/schemes/students-development-schemes