దేవరకొండలో చోరీ

1082చూసినవారు
దేవరకొండలో చోరీ
నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఇంట్లో చోరీ జరిగింది. బాధితుడు మల్లికార్జున్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం చొరీకి పాల్పడ్డ గుర్తు తెలియని దుండగులు ఐదున్నర తులాల బంగారం, 70 తులాల వెండి చెంబును అపహరించుకుపోయినట్టు తెలిపాడు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ నరసింహులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్