సమావేశానికి తరలి వెళ్లిన బిఆర్ఎస్ శ్రేణులు

2584చూసినవారు
నల్గొండ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశానికి హుజూర్నగర్ నుండి బిఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో సోమవారం తరలి వెళ్లారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు కేటీఆర్ జగదీశ్ రెడ్డి హాజరుకానున్నారు. నల్గొండ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని నల్గొండ సూర్యపేట కోదాడ మిర్యాలగూడ దేవరకొండ నాగార్జునసాగర్ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొనున్నారు. అనంతరం ఎండిన పంట పొలాలను కేటీఆర్ పరిశీలించనున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్