ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి

57చూసినవారు
ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేరేడు చర్ల బి సి గురుకుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. అనంతం పలువురు మాట్లడుతూ భారతదేశంలో అక్షర జ్ఞానం అందరికీ కావాలని ఆకాంక్షించిన తొలి సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే అన్నారు. భార్య సావిత్రిబాయి కి చదువు చెప్పించి, ఆమెను తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చేసిన ఘనత జ్యోతిరావు దక్కిందన్నారు.

సంబంధిత పోస్ట్