ఎండ తీవ్రతకు ప్రజలు బెంబేలు

1114చూసినవారు
భానుడు భగభగలు మొదలయ్యాయి. బుధవారం మోతేలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నేరేడుచర్ల 41.2 హుజూర్ నగర్ 41.1° ఉష్ణోగ్రత నమోదయింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు ప్రజలకు సూచిస్తున్నారు. చిన్నారులు వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్