దివ్యాంగుల కేంద్రంలో అన్నదానం

548చూసినవారు
దివ్యాంగుల కేంద్రంలో అన్నదానం
కోదాడ పట్టణ పరిధిలోని అశోక్ నగర్ లో గల మానసిక దివ్యాంగుల కేంద్రంలో నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు ముదిరెడ్డి నళిని -వెంకటరెడ్డి దంపతుల వివాహ దినోత్సవ సందర్భంగా సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 5000 రూపాయల నగదును నిర్వాహకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అలుగుపల్లి మాధవరెడ్డి నిర్వాహకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్