భూ తగాదాలతో అన్న పై దాడి

61చూసినవారు
చిలుకూరు మండలం నారాయణపురం గ్రామంలో భూమి తగాదాలలో సొంత అన్నను గడ్డ పారతో దాడి చేసిన ఘటన ఆలస్యంగా శనివారంవెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన పదిర ధనమూర్తి తన సొంత పొలంలో సాగు చేసుకుంటుండగా తన తమ్ముడు పదిర వీరబాబు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రామలక్ష్మి బుధవారం గడ్డపారతో తలపై బాది పొలం గట్టుకున్న గట్టు రాళ్ళను తొలగించారు. తీవ్ర గాయాలైన ధనమూర్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్