పాత సైకిల్ కు ఎలక్ట్రికల్ మోటార్ బిగించి కోదాడ నయానగర్ కు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి ముప్పాళ్ళ విష్ణువ
ర్ధన్ తన ప్రతిభను చాటుకున్నాడు. సైకిల్ కు బ్యాటరీ,
మోటార్, స్పీడ్ కంట్రోలింగ్ సిస్టంలు ఏర్పాటు చేసి ఈ ఎలక్ట్రికల్ సైకిల్ ను తయారు చేశాడు. 10 వేల
ఖర్చుతో
ఈ సైకిల్ తయారు చేశానని, రోజు 15 కి. మీ కళాశాలకు సైకిల్ తొక్కడం కష్టంగా ఉండడంతో ఈ ఆలోచన చేసి సైకిల్ పై వెళ్లి వస్తున్నానని విష్
ణు పేర్కొన్నాడు.