స్వర్ణ భారతి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

56చూసినవారు
స్వర్ణ భారతి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ
కోదాడ స్వర్ణ భారతి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం కోదాడ పట్టణంలో హైటెక్ చలివేంద్రం వద్ద పేదలకు, పాదాచారులకు మజ్జిగ పంపిణీ చేసినట్లు ట్రస్ట్ అధ్యక్షులు గాధంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. మజ్జిగ పంపిణీకి సహకరించిన దాతలు వెంకట సాంబశివరావు, సతీష్, సురేష్ లను అభినందించారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడం పుణ్యకార్యమన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్