గోవులకు విరాళంగా వరిగడ్డి

1077చూసినవారు
గోవులకు విరాళంగా వరిగడ్డి
కోదాడ స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంగన్న గుడిలో గోశాలలో ఉన్న ఆవులకు రూ.6000 రూపాయల విలువగల వరిగడ్డిని దాతలు అందజేసినట్లు ట్రస్ట్ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీనివాసరావు సో తెలిపారు. ఈ సందర్భంగా దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త రంగయ్య, వేనపల్లి శ్రీనివాసరావు, ఆధారపు మధు, సేకు శ్రీనివాసరావు, దాతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్