అన్నదానాలు పుణ్యకార్యాలు

74చూసినవారు
అన్నదానాలు పుణ్యకార్యాలు
అన్నదానాలు పుణ్యకార్యాలని స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు గాదం శెట్టి శ్రీనివాసరావు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలో రంగా థియేటర్ ముందు పేదలకు పాదాచార్లకు అన్నదానం నిర్వహించి మాట్లాడారు. అన్నదాతలు సాయిబాబా అన్నదాన మిత్రుల కమిటీని అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కోశాధికారి చెన్నకేశవరావు, ఉపాధ్యక్షులు ఓరుగంటి కిట్టు డోనర్స్ నెంబర్లు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్