బదిలీ పై వెళుతున్న ఉపాధ్యాయులకు వీడ్కోలు

55చూసినవారు
బదిలీ పై వెళుతున్న ఉపాధ్యాయులకు వీడ్కోలు
నడిగూడెం మండలం కేంద్రంలోని శ్రీ కొల్లు పాపయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి బదిలీ పై వెళుతున్న బదిలీ పై వెళ్తున్న ఉపాధ్యాయులు సామినేని శ్రీనివాసరావు, సుబ్రమణ్యం, వెంకటేశ్వర్లు, బత్తిని శ్రీనివాసరావు లను శుక్రవారం ఘనంగా వీడ్కోలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మస్రం శ్రీనివాసరావు, రిటైర్డ్ హెచ్. ఎమ్ ఖలీల్ అహ్మద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్