మునగాల మండల పరిధిలోని నేలమర్రి గ్రామంలో మంగళవారం కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి నిధుల నుండి 05 లక్షల సిసి రోడ్ల, పనులకు నిధులు మంజూరు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జిల్లేపల్లి వెంకటేశ్వర్లు, గ్రామ శాఖ అధ్యక్షుడు నలబోలు సతీష్ రెడ్డి, సిసి రోడ్ నిర్మాణ పనులకు, శంకుస్థాపన చేశారు.