షాదీఖాన ఏర్పాటుకు మంత్రి అధికారులతో సమీక్ష

58చూసినవారు
షాదీఖాన ఏర్పాటుకు మంత్రి అధికారులతో సమీక్ష
కోదాడ ముస్లింల షాదీఖాన ఏర్పాటుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఆర్డీఓ, రెవిన్యూ అధికారులతో ముస్లిం మైనారిటీ నాయకులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదాడ పరిధిలోని శ్రీరంగా పురం, బాలాజీ నగర్, లక్ష్మీ పురంలలో ప్రభుత్వ భూములను పరిశీలించారు. అందరికి అనువైన స్థలం లో షాదీ ఖానా ఏర్పాటు చేసి ముస్లింల సంక్షేమానికి తోడ్పడలన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్