రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

31710చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నల్గొండ జిల్లా పెద్దవూర సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్సై వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం తిరుమలగిరి మండలం బోయగూడెంకు చెందిన గోపి(28), మధు కలిసి ఫంక్షన్ ను బైక్ పై రోళ్ళకల్ వెళ్తుండగా స్పిన్నింగ్ మిల్ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు వీరి బైక్ ను ఢీ కొట్టింది. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గోపి మృతి చెందగా, మధు పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్