నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి

51చూసినవారు
నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి
నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠినమైన పీడీ యాక్ట్ లాంటి చట్టాలు తీసుకురావాలని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. పెద్దవూర మండలం, కుంకుడు చెట్టు తండాలో నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులపంట చేలను పరిశీలించారు. అనంతరం వ్యవసాయ అధికారులకు ఫోన్ చేసి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో కేసీఆర్ పాలనలో రైతులకు ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ఉండేదని అన్నారు.

సంబంధిత పోస్ట్