బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: ఎమ్మెల్యే

58చూసినవారు
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: ఎమ్మెల్యే
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలో శుక్రవారం చెరుకు రమేష్ "కట్టె పోట్టు" కంపెనీ ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో దగ్ధం కాగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం పరిస్థితిని పరిశీలించి, అగ్ని ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకొని భాదిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్