పాడే మోసిన బిఆర్ఎస్ నాయకులు

21639చూసినవారు
నల్లగొండ పట్టణ బైపాస్ వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టిఆర్ఎస్ నాయకుడు జనార్దన్ రావు, వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేస శ్రద్ధాంజలి ఘటించారు. అంతిమయాత్రలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మొదటి సైదిరెడ్డి పాడే మోసారు.

సంబంధిత పోస్ట్