నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం

8401చూసినవారు
నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. ఆదివారం ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. రామన్నపేట మండలానికి చెందిన రమేశ్ను వెనుక నుంచి కారు ఢీకొనడంతో మృతి చెందారు. పాలకవీడు మండలం యల్లాపూరం గ్రామానికి చెందిన రమణారెడ్డి బైక్పై వెళ్తుండగా కల్వర్టును ఢీకొని మృతి చెందాడు. చౌటుప్పల్ మండలానికి చెందిన యాదయ్య ఎక్స్ ఎల్ బండిపై పంతంగి గ్రామానికి వెళ్తుండగా వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్