పెరుగుతున్న ఎండల తీవ్రత

12521చూసినవారు
పెరుగుతున్న ఎండల తీవ్రత
ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు గత ఏడాది కంటే ఈ సారి అధికంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. గత పది రోజులుగా జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగాల్పులు వీస్తున్నాయి. ఈ కారణంగా వాతావరణ శాఖ అధికారులు మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్