సీఐటీయూలో చేరిన 2వందల మంది సీడబ్ల్యుసి హమాలీ కార్మికులు

58చూసినవారు
సీఐటీయూలో చేరిన 2వందల మంది సీడబ్ల్యుసి హమాలీ కార్మికులు
సూర్యాపేట పట్టణం లోని సెంటర్ వేర్ హౌసింగ్ బోర్డుకు చెందిన 200 మంది హమాలి కార్మికులు బీ. ఆర్. ఎస్ అనుభంద కార్మిక విభాగం బి. ఆర్. టి. యుకు రాజీనామ చేసీ మంగళవారం సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం రాంబాబు, కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, సొసైటీ అద్యక్షుడు సోమగాని బాల రాజు ల ఆధ్వర్యం లో చేరారు. హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ను ఏర్పాటు చేయాలనీ హమాలి హక్కులను ఐక్యం చేసీ సీఐటీయూ పోరాటం చేస్తున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్