యర్కరంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు ముమ్మరం

54చూసినవారు
యర్కరంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు ముమ్మరం
సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామంలో గల పి. ఎ. సి. ఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు పరిశీలించారు. ఎర్కారం పి. ఎ. సి. ఎస్ లో ఇప్పటివరకు 1, 91, 426 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు పిఎసిఎస్ ఇంచార్జి వెంకటరెడ్డి కలెక్టర్ కు తెలిపారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతు ఆవు దొడ్డి వీరయ్య 120బస్తాల ధాన్యాన్ని తీసుకొని రాగా వెంటనే కొనుగోలు చేపట్టారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్