పరమశివునికి ప్రత్యేకంగా నక్షత్ర హారతి

551చూసినవారు
సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పిల్లలమర్రి గ్రామంలోని చారిత్రాత్మకమైన 12వ శతాబ్దానికి చెందిన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు సోమవారం మూల నక్షత్రం & సోమవారం మహా పర్వదిన సందర్భంగా తెల్లవారుజామున బ్రహ్మసూత్రం ఉన్న శ్రీ మహాదేవ నామేశ్వర స్వామి వారికి మరియు శ్రీ సరస్వతి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణలో స్వామివారు దర్శనమిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్