తాసిల్దార్ కార్యాలయం ఎదుట బాధితుని ఆందోళన

62చూసినవారు
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట
మాచలపల్లి గ్రామానికి చెందిన మోరిగాల రమేష్, తన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనీ, ఆందోళన చేపట్టారు. 9 సంవత్సరాలుగా కొనసాగుతున్న భూ వివాదం కోర్టులో ఉండగా ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు. అని బాధితుని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరం 10గుంటలు సుమారు కోటి రూపాయలు విలువ చేసే భూమిని అక్రమంగా ఆక్రమించారని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్