ఎంపీ టికెట్ వచ్చిన సంద్భంగా కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

3695చూసినవారు
తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో గురువారం భువనగిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని, కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయడంతో, మోత్కూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుండగోని రామచంద్రగౌడ్, ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్