నులిపురుగుల దినోత్సవాన్ని నిర్వహిస్తోన్న తెలంగాణ ప్రభుత్వం

59చూసినవారు
నులిపురుగుల దినోత్సవాన్ని నిర్వహిస్తోన్న తెలంగాణ ప్రభుత్వం
చిన్నపిల్లల్లో పౌష్టికాహార లోపం, రక్తహీనతకు కారణమయ్యే నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది నిర్వహిస్తోంది. ఇందుకోసం 19 ఏళ్లలోపు బాలబాలికలకు ఆల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేయనున్నారు. ఇవాళ అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు ఉచితంగా మాత్రలు అందజేసేందుకు తెలంగాణ అధికార యంత్రాగం ఏర్పాట్లు చేసింది.

సంబంధిత పోస్ట్