'తెలుగు కళామతల్లికి మూడో కన్ను చిరంజీవి'

74చూసినవారు
'తెలుగు కళామతల్లికి మూడో కన్ను చిరంజీవి'
శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పద్మవిభూషణ్ గ్రహిత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడారు. తెలుగు కళామతల్లికి మొదటి రెండు కళ్లు ఎన్టీఆర్, ఏఎన్ ఆర్ అయితే మూడో కన్ను చిరంజీవి అన్నారు. నాతో పాటు చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం సంతోషంగా ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్