భారత్ భారీ ఆధిక్యం.. సెంచరీ దిశగా గిల్

84చూసినవారు
భారత్ భారీ ఆధిక్యం.. సెంచరీ దిశగా గిల్
వైజాగ్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టులో భార‌త జ‌ట్టు భారీ ఆధిక్యం దిశ‌గా దూసుకెళ్తోంది. వరుస వికెట్లు పడుతున్న ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొంటూ యువ‌కెర‌టం శుభ్‌మ‌న్ గిల్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలో గిల్ 115 బంతులు ఆడి 89 పరుగులతో సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. మరో బ్యాటర్ అక్షర్‌ (27) సైతం ఆచితూచి ఆడుతున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 48 ఓవర్లు ముగిసేసరికి 184/4. దీంతో భారత్‌ 327 పరుగుల ఆధిక్యంలో ఉంది.

సంబంధిత పోస్ట్